ఐటీ శాఖ కార్యదర్శిగా భాను ప్రకాష్
By - TV5 Telugu |11 July 2020 4:23 PM GMT
ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ కార్యదర్శిగా వై భాను ప్రకాష్ను రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు కరోనా ఆస్పత్రులను పర్యవేక్షణ స్పెషల్ ఆఫీసర్గా రాజమౌళిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజమౌళి కరోనా ఆస్పత్రుల సామర్థ్యం, పర్యవేక్షణ బాధ్యతలను ఆయన పర్యవేక్షిస్తారు. కాగా శుక్రవారం రాష్ట్రంలో కొత్తగా 1608 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 21,020 శాంపిల్స్ను పరిక్షించగా అందులో 1576 కేసులు వచ్చాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com