నేపాల్ ప్రధానికి మతిపోయింది: కాంగ్రెస్ నేత

నేపాల్ ప్రధానికి మతిపోయింది: కాంగ్రెస్ నేత

నేపాల్ ప్రధాని మతిస్థిమితం కోల్పోయారని కాంగ్రెస్ నేత అభిషేక్ మను సంగ్వి అన్నారు. ఇటీవల నేపాల్ ప్రధాని ఓలీ శ్రీరాముడు గురించి మాట్లాడి వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. శ్రీరాముడుది నేపాల్ అని.. భారత్ లో ఉన్న అయోధ్య నకిలీ అని అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై ట్వీటర్ వేదికగా.. చైనా ఆదేశాల మేరకు ఓలీ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని.. ఆయన మతిస్థిమితం కోల్పోయారని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story