తగ్గిన కరోనా వ్యాక్సిన్ ధర

తగ్గిన కరోనా వ్యాక్సిన్ ధర

కరోనా చికిత్సకు వాడుతున్న ఫెవిపిరావిర్ ఔషధం ధరను గ్లెన్‌మార్క్ సంస్థ తెలిపింది. ఒక్కో టాబ్లెట్ ధర రూ. 103 రూపాయలకు ఉండగా.. దీనిలో 27శాతం కోత విధించడంతో రూ. 75కి చేరింది. తక్కువ లేద మధ్య స్థాయిలో కరోనా ఉన్న వారికి ఈ మెడిసిన్ వాడవచ్చని గ్లెన్‌మార్క్ సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సంస్థ యాజమాన్యం మాట్లాడుతూ.. ఈ ఔషధాన్ని భారత్ లోనే తయారు చేస్తున్నామని తెలపింది. ధర తగ్గడంతో వినియోగదారులకు చాలా మేలు జరుగుతుందని సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story