తిరుమలలో కర్ణాటక ప్రభుత్వం పెట్టుబడులు

తిరుపతిలో పెట్టుబడులు పెట్టేందుకు కర్నాటక ప్రభుత్వం నిర్ణయించింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో 200 కోట్లతో కొత్త భవనాల నిర్మాణం చేపట్టాలని ప్రయత్నిస్తుంది. ఈ మేరకు కర్నాటక ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. 140 మంది భక్తులు ఉండేందుకు వీలుగా.. 12 డార్మిటరీలు, 610మంది ఉండేలా 305 సింగిల్ రూమ్స్, 24 సూట్ రూమ్స్ నిర్మించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story