తెలంగాణలో కొత్తగా 1597 కేసులు
By - TV5 Telugu |16 July 2020 8:19 AM GMT
తెలంగాణాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1597 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలోని బాధితుల సంఖ్య 39,343కి చేరింది. ఇందులో ఇప్పటివరకూ 25,999 మంది కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా.. 12,958 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకూ ఈ మహమ్మారి 386 మందిని బలితీసుకుంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com