తెలంగాణలో 25న ఇంటర్‌ రీకౌంటింగ్‌ ఫలితాలు

తెలంగాణలో 25న ఇంటర్‌ రీకౌంటింగ్‌ ఫలితాలు

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ ఫలితాలు జులై 25న విడుదలచేసే అవకాశాలు ఉన్నాయని ఇంటర్‌ బోర్డు అధికారులు తెలిపారు. ఇంటర్ సెకండియర్‌ పరీక్ష ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులను పాస్‌చేస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు అధికారులు చర్యలు మొదలుపెట్టారు. ఫెయిలైన విద్యార్థులు పాసైనట్టుగా ఆగస్టు మొదటి వారంలో ఫలితాలు విడుదల చేయనున్నారు. ఫలితాలను ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. వారంతా కంపార్టుమెంట్‌లో పాసైనట్టుగా తెలియజేస్తారు.

Tags

Read MoreRead Less
Next Story