మహారాష్ట్ర పోలీస్ శాఖలో కరోనా కలకలం

మహారాష్ట్ర పోలీస్ శాఖలో కరోనా కలకలం

మహారాష్ట్ర పోలీస్ శాఖలో కరోనా కలకలం రేపుతుంది. రోజురోజుకి వందల సంఖ్యలో పోలీసులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మరో 137మందికి పోలీసులకు కరోనా పాజిటివ్ అని వైద్యులు నిర్థారించారు. ఇప్పటికివరకూ 10,163మంది మహారాష్ట్ర పోలీసులుకు కరోనా సోకింది. అందులో 8189 మంది పోలీసులు కోలుకోగా, 1865 చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 109కి చేరింది.

Tags

Read MoreRead Less
Next Story