కేరళలో ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం

కేరళలో ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం

కేరళలో ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం వాటిల్లింది. ల్యాండింగ్ సమయంలో కోజికోడ్ ఎయిర్ పోర్టులో రన్ వే నుంచి విమానం పక్కకు జారింది. ప్రమాదంలో విమానం ముందుభాగం ధ్వంసం అయింది. ఈ ఎయిర్ ఇండియా విమానంలో 191 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇద్దరు మరణించగా.. 40 మందికి గాయాలు అయినట్టు తెలుస్తోంది. దుబాయ్ నుంచి కోజికోడ్ ఈ విమానం వచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story