తెలంగాణలో కొత్తగా 1,896 కేసులు
By - TV5 Telugu |11 Aug 2020 11:21 AM GMT
తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుంది. గడిచిన 24గంటల్లో 1,896 కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 82,647కి చేరింది. అటు, కరోనాతో 24 గంటల్లో 8 మంది మృతి చెందగా, మృతుల సంఖ్య 645కి చేరింది. ఇప్పటి వరకు 59,374 మంది వైరస్ నుంచి కోలుకొగా.. తెలంగాణలో రికవరీ రేటు 71.84కి చేరింది. ప్రస్తుతం 22,628 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com