తెలంగాణలో కొత్తగా 1,896 కేసులు

తెలంగాణలో కొత్తగా 1,896 కేసులు

తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుంది. గడిచిన 24గంటల్లో 1,896 కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 82,647కి చేరింది. అటు, కరోనాతో 24 గంటల్లో 8 మంది మృతి చెందగా, మృతుల సంఖ్య 645కి చేరింది. ఇప్పటి వరకు 59,374 మంది వైరస్‌ నుంచి కోలుకొగా.. తెలంగాణలో రికవరీ రేటు 71.84కి చేరింది. ప్రస్తుతం 22,628 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story