తమిళనాడులో కరోనా విజృంభణ.. ఒక్కరోజులో 119 మరణాలు
By - TV5 Telugu |13 Aug 2020 9:41 PM GMT
తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,835 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,20,355కు చేరాయి. కాగా.. ఇందులో 2,61,459 మంది కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా.. 53,499 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు, ఒక్కరోజులోనే 119మంది మరణించారు. అటు, కరోనా మృతుల సంఖ్య 5,397కు చేరింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com