గత ప్రభుత్వం చేసిన పొరపాటు జగన్ ప్రభుత్వం చెయ్యొద్దు : పురంధేశ్వరి

గత ప్రభుత్వం చేసిన పొరపాటు జగన్ ప్రభుత్వం చెయ్యొద్దు : పురంధేశ్వరి

ప్రధాన మంత్రి స్కూటీ యోజన స్కీంపై జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు పురంధరేశ్వరి. అసలు అలాంటి పథకమే లేదని.. బీజేపీపై బురద చల్లేందుకే స్కూటీ స్కీం పేరుతో ప్రచారం చేస్తున్నారని అన్నారామె. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం స్పష్టమైన వైఖరితో ఉందన్న పురంధేశ్వరి.. గత ప్రభుత్వం చేసిన పొరపాటు జగన్ ప్రభుత్వం చేయొద్దని సూచించారు. కాకినాడలో బీజేపీ సంఘటనా పర్వ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న పురంధేశ్వరి.. గోదారి జలాల పంపకాల విషయంలో అన్ని వర్గాల అభిప్రాయాలను తీసుకోవాలన్నారు.

Tags

Read MoreRead Less
Next Story