తిరుమలలో టికెట్‌ వెనుక జెరూసలెం గురించి ప్రచారం

తిరుమలలో టికెట్‌ వెనుక జెరూసలెం గురించి ప్రచారం

తిరుపతిలో అన్యమత ప్రచారంపై స్పందించారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌. తిరుమలలో టికెట్‌ వెనుక జెరూసలెం గురించి ప్రచారం చేయడం సరికాదన్నారు. ఈ విషయంపై సీఎం జగన్‌కు తెలుసా అని ప్రశ్నించారు. తిరుపతిలో అన్యమత ప్రచారం నేరమని.. తప్పు చేసిన వారిపై జగన్‌ వెంటనే చర్యలు తీసుకోవాలని రాజాసింగ్‌ డిమాండ్‌ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story