చంద్రబాబు ఇంటికి నోటీసులు
By - TV5 Telugu |17 Aug 2019 6:07 AM GMT
ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటికి అధికారులు నోటీసులు పంపించారు.. కృష్ణా నదికి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో సురక్షిత ప్రాంతానికి వెళ్లాల్సింగా నోటీసులో పేర్కొన్నారు.. తాడేపల్లి డిప్యూటీ తహసీల్దార్ నోటీసు జారీ చేయగా.. ఉండవల్లి వీఆర్వో ఆ నోటీసుతో చంద్రబాబు ఇంటికి వెళ్లారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com