విషాదం : ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

విషాదం : ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

కృష్ణా జిల్లాలో విషాదం నెలకొంది. ఏం కష్టమొచ్చిందో... కైకలూరు మండలం అయోధ్యపట్నంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వెలగల బల రామకృష్ణారెడ్డితో పాటు అతని భార్య సుబ్బలక్ష్మీ, కుమారుడు గంగాధర్‌రెడ్డి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఆత్మహత్యకు కారణం ఏంటి? కుటుంబ కలహాల లేక ఆర్థిక సమస్యలా? అన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story