69వ వసంతంలోకి అడుగుపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ
By - TV5 Telugu |17 Sep 2019 8:03 AM GMT
ప్రధాని నరేంద్ర మోదీ 69వ వసంతంలోకి అడుగుపెట్టారు. సొంతరాష్ట్రమైన గుజరాత్కు వెళ్లిన మోదీ తన పుట్టిన రోజును ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యతా విగ్రహం సందర్శనతో ప్రారంభించారు. ఆ తర్వాత జంగిల్ సఫారీ పార్క్, సర్దార్ సరోవర్ డ్యామ్ సందర్శించారు మోదీ. ఆయన వెంట గుజరాత్ సీఎం విజయ్ రూపానీ తదితరులు ఉన్నారు. కేవడియా వెళ్లే మార్గంలో హెలికాప్టర్ నుంచే ఐక్యతా విగ్రహాన్ని వీడియా తీశారు ప్రధాని మోదీ. ఆ వీడియోను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
Reached Kevadia a short while ago.
Have a look at the majestic ‘Statue of Unity’, India’s tribute to the great Sardar Patel. pic.twitter.com/B8ciNFr4p7
— Narendra Modi (@narendramodi) September 17, 2019
Also watch :
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com