69వ వసంతంలోకి అడుగుపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ

69వ వసంతంలోకి అడుగుపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ 69వ వసంతంలోకి అడుగుపెట్టారు. సొంతరాష్ట్రమైన గుజరాత్‌‌కు వెళ్లిన మోదీ తన పుట్టిన రోజును ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభాయ్ పటేల్‌ ఐక్యతా విగ్రహం సందర్శనతో ప్రారంభించారు. ఆ తర్వాత జంగిల్ సఫారీ పార్క్‌, సర్దార్ సరోవర్‌ డ్యామ్‌ సందర్శించారు మోదీ. ఆయన వెంట గుజరాత్ సీఎం విజయ్‌ రూపానీ తదితరులు ఉన్నారు. కేవడియా వెళ్లే మార్గంలో హెలికాప్టర్ నుంచే ఐక్యతా విగ్రహాన్ని వీడియా తీశారు ప్రధాని మోదీ. ఆ వీడియోను ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story