తిరుపతిలో బిబిఎ విద్యార్థి హత్య కేసును చేధించిన పోలీసులు

తిరుపతిలో బిబిఎ విద్యార్థి హత్య కేసును చేధించిన పోలీసులు

తిరుపతిలో సంచలనం సృష్టించిన బిబిఎ మూడో సంవత్సరం విద్యార్థి ద్వారకానాథ్‌ హత్యకేసులో నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తన స్నేహితుడు అశోక్‌ను తిట్టినందుకు కార్తీక్‌పై ద్వారకానాథ్‌ చేయిచేసుకున్నాడు. దీంతో కోపోధ్రిక్తుడైన కార్తీక్‌ పక్కా ప్లాన్‌ వేసి 8 మంది స్నేహితులతో కలిసి బీర్‌ బాటిళ్లతో ద్వారకానాథ్‌ను కొట్టి చంపాడు. ఈ నెల 5న ద్వారకానాథ్‌ను రేణిగుంట రోడ్డులోని శెట్టిపల్లి రైల్వే గేట్‌ వద్ద హత్య చేశారు. 12 రోజులుగా నిందితులు పరారీలో ఉన్నారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నిందితుల్ని పట్టుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story