రెండు కొండ చిలువలను చూసి కూలీలు షాక్!
By - TV5 Telugu |13 Sep 2019 1:40 PM GMT
ఓ చెరకు తోటలో కూలీలు పనులు చేసుకుంటున్నారు. అంతలో 2 కొండ చిలువలు అక్కడికి చేరుకున్నాయి. పొదల మాటున చుట్టుకుని ఉన్న కొండచిలువల్ని చూసిన కూలీలు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఈ ఘటన విజయనగరం జిల్లా సాలూరు మండలం కొత్తవలస గ్రామంలో జరిగింది.
పాముల్ని చూసి ముందుగా భయపడ్డా.. వెంటనే కోలుకుని కర్రతో ఓ కొండచిలువను కొట్టి చంపారు. మరోకటి పొదల్లోకి పారిపోయింది. చుట్టూ కొండ ప్రాంతం కావడంతో చెరుకు తోటలోకి వచ్చి ఉంటాయని అంటున్నారు కూలీలు.
Also watch :
Tags
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com