ఖమ్మం జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం
By - TV5 Telugu |12 July 2019 1:22 PM GMT
ఇన్ఫార్మర్ నెపంతో ఖమ్మం జిల్లాలో ఎంపీటీసీని మావోయిస్టులు హత్య చేశారు. చర్లకు చెందిన నల్లూరు శ్రీనివాసరావును మావోయిస్టులు ఈ నెల 8 వ తేదీన కిడ్నాప్ చేశారు. నాలుగు రోజుల తర్వాత తెలంగాణ - చత్తీస్గఢ్ సరిహద్దుల్లోని ఎర్రంపాటు, పొట్టెపాడు గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో ఆయన మృతదేహం లభ్యమైంది. మృతదేహం దగ్గర మావోయిస్టుల పేరుతో ఓ లేఖ కూడా ఉంది.
Tags
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com