విజయవాడలో రెచ్చిపోతున్న బ్లేడ్‌ బ్యాచ్‌

విజయవాడలో రెచ్చిపోతున్న బ్లేడ్‌ బ్యాచ్‌

విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ రెచ్చిపోతోంది. జనావాసాల మధ్యే దాడులు చేస్తూ వణికిస్తోంది. తాజాగా కృష్ణలంక నెహ్రూ నగర్‌లో సీతారామయ్య అనే డ్రైవర్‌పై దాడి చేశారు. ఆర్టీసీ బస్‌స్టాండ్, రైల్వే ట్రాక్, పద్మావతి ఘాట్, కృష్ణవేణి ఘాట్ అడ్డాలుగా ఈ ముఠా దందాలకు దిగుతోంది. ఒంటరిగా ఉన్న వాళ్లను టార్గెట్ చేస్తోంది. కొన్నాళ్లుగా జరుగుతున్న ఆగడాలు భరించలేక.. తమకు రక్షణ కల్పించాలంటూ స్థానికులు వేడుకుంటున్నారు.



Tags

Read MoreRead Less
Next Story