హరికృష్ణ ఇంటికి వెళ్లిన చంద్రబాబు

హరికృష్ణ ఇంటికి వెళ్లిన చంద్రబాబు

నందమూరి హరికృష్ణ ప్రథమ వర్థంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. హైద్రాబాద్‌లోని హరికృష్ణ ఇంటికి వెళ్లిన చంద్రబాబు..ఆయన చిత్రపటం ముందు పుష్ఫగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం హరికృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. హరికృష్ణ తనయులు, నటులు జూనియర్ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌ను పరామర్శించారు చంద్రబాబు.

Tags

Read MoreRead Less
Next Story