వైసీపీ నేతల అరాచకాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి - చంద్రబాబు

వైసీపీ నేతల అరాచకాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి - చంద్రబాబు

రాష్ట్రంలో వైసీపీ నేతల అరాచకాలు విపరీతంగా పెరిగిపోయాయని టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి మండిపడ్డారు. నెల్లూరు జిల్లా పార్టీ నేతలతో సమావేశమైన బాబు.. పార్టీ నేతలపై జరుగుతున్న దాడులపై చర్చించారు. ఈ విషయంలో ధైర్యంగా ముందడుగు వేస్తున్న నాయకులను, కార్యకర్తలను అభినందించారు. ఎంపీడీవో సరళ ఉదంతాన్ని ప్రస్తావించిన చంద్రబాబు.. రాష్ట్రంలో జరుగుతున్న దాడులన్నింటికీ సీఎం జగన్‌ సమాధానం చెప్పి తీరాలని డిమాండ్‌ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story