పాప ప్రాణాన్ని నిలబెట్టిన టీవీ5 కథనం

పాప ప్రాణాన్ని నిలబెట్టిన టీవీ5 కథనం

టీవీ5 ప్రసారం చేసిన వరుస కథనాలు మా పాప ప్రాణాన్ని నిలబెట్టాయని సుహానా తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.. చిత్తూరు జిల్లాకు చెందిన ఈ చిన్నారి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. ఉన్నట్లుండి షుగర్ లెవల్స్ పడిపోతున్నాయి.. సుహానా అనారోగ్యపరిస్థితిపై టీవీ5 ప్రసారం చేసిన కథనాలకు ఏపీ ప్రభుత్వం స్పందించింది.. సీఎం ఆదేశాలతో మదనపల్లె ఎమ్మెల్యే నవాబ్ భాషా సుహానాకు మందులు అందజేశారు.

Tags

Read MoreRead Less
Next Story