శివసేనతో 50-50 పాలన మాటే తలెత్తలేదు: ఫడ్నవీస్
By - TV5 Telugu |8 Nov 2019 12:26 PM GMT
మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు సన్నగిల్లుతున్నాయని... సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన నుంచి తాము ప్రభుత్వం ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నామని.. అయితే ఎప్పుడూ శివసేనతో 50-50 పాలన మాటే తలెత్తలేదని చెప్పారు. ఒకవేళ అలాంటి చర్చలు జరిగినా.. దాని విషయం తనకు తెలియదని.. అధ్యక్షుడు అమిత్షాకు మాత్రమే పొత్తు గురించి తెలుసన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com