ఘోర రోడ్డు ప్రమాదం.. కంటైనర్ - ఆటోఢీకొని 12మంది మృతి
By - TV5 Telugu |8 Nov 2019 3:11 PM GMT
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ బ్రేకులు ఫెయిల్ కావడంతో ఆటో, స్కూటర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. బంగారుపాళ్యం మండలం మొగిలిఘాట్ దగ్గర ఈ ఘటన జరిగింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com