మద్యం సేవించి.. సస్పెండ్‌‌కి గురైన ఎస్సై

మద్యం సేవించి.. సస్పెండ్‌‌కి గురైన ఎస్సై

si

కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి ఎస్సై మురళి సస్పెండ్ అయ్యారు. ఆర్టీసీ కార్మికుల మిలియన్‌ మార్చ్‌ రోజు ఆయన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. స్టేషన్‌ ఆవరణలోనే ఆయన మద్యం సేవించాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై సీరియస్‌ అయిన ఎస్పీ శ్వేతా రెడ్డి చర్యలు తీసుకుంటూ.. ఎస్సై మరళిని సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story