ఇచ్చిన మాట నిలబెట్టుకునే వరకు జగన్ నిద్రపోరు: బొత్స
By - TV5 Telugu |21 Nov 2019 1:17 PM GMT
ఇచ్చిన మాట నిలబెట్టుకునే వరకు ఏపీ సీఎం జగన్ నిద్రపోరన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లాలో వైఎస్సాఆర్ మత్స్యకార భరోసా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి బొత్స ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాలోని దాదాపు 2600 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. పాదయాత్రలో చెప్పిన అన్ని హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు మంత్రి బొత్స.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com