వల్లభనేని వంశీపై మండిపడ్డ ఎన్ఆర్ఐ టీడీపీ నేతలు

X
By - TV5 Telugu |20 Nov 2019 5:55 PM IST
వల్లభనేని వంశీ చేసిన వివాదాస్పదన వ్యాఖ్యలపై అమెరికాలోని ఎన్నారై టీడీపీ నాయకులు తీవ్రంగా స్పందించారు. దీనిలో భాగంగా అట్లాంటాలో సమావేశమై.. వంశీ మాటలను ఖండించారు. స్వార్ధ ప్రయోజనాల కోసం పార్టీలు మారే వ్యక్తులు, ఇలా పార్టీని, పార్టీ అధినేతలపై అసభ్యకరంగా మాట్లాడటం సరైంది కాదన్నారు. పార్టీని వీడేవారు.. తమ పదవికి రాజీనామా చేసి వెళ్లాలని సూచించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com