తిరుమల శ్రీవారి లడ్డూ పోటులో అగ్ని ప్రమాదం

తిరుమల శ్రీవారి లడ్డూ పోటులో అగ్ని ప్రమాదం

ttd

తిరుమల శ్రీవారి లడ్డూ పోటులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తేవడంతో పెను ప్రమాదం తప్పింది. మధ్యాహ్నం 1:45 నిమిషాల సమయంలో పోటు నుండి భారీగా పొగలు రావడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. లడ్డూ పోటు కేంద్రంలో 24 గంటలూ శ్రీవారి ప్రసాదం తయారు చేస్తారు. గ్యాస్‌ స్టవ్‌పై నెయ్యి కాగుతున్న సమయంలో ఒక్కసారిగా మంటులు అంటుకున్నట్లు సిబ్బంది తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story