చంద్రబాబు ప్రజల్ని రెచ్చగొడుతున్నారు: అవంతి
By - TV5 Telugu |19 Dec 2019 8:26 AM GMT
మూడు రాజధానుల అంశంపై ప్రజల్ని రెచ్చగొట్టేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. ప్రజలు దీన్ని స్వాగతిస్తుంటే.. కావాలని కొందరు చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని ప్రాంతాల సమానాభివృద్ధికి బహుళ రాజధానుల వ్యవస్థ మూల స్తంభంగా నిలుస్తోందని అన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com