ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు హాజరైన సమత కేసు సాక్షులు

ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు హాజరైన సమత కేసు సాక్షులు

saMATA

ఆదిలాబాద్ జిల్లా సమత కేసు విచారణలో భాగంగా.. సోమవారం ఫాస్ట్‌ ట్రాక్ కోర్డుకు సాక్షులు హాజరయ్యారు. ఏడుగురు సాక్షులతో పాటు సమత కుటుంబ సభ్యులు కోర్టుకు వచ్చారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను కూడా.. కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. గత నెల 24న సమతను దారుణంగా హత్యచేసిన ఈ ఘటనలో.. సోమవారం నుంచి 44 మంది సాక్షులను కోర్టు విచారించనుంది. ఈ నెలాఖరు వరకు సాక్షుల విచారణ పూర్తి చేయనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story