చంద్రబాబు కాన్వాయ్‌పై దాడి విషయంలో గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన టీడీపీ

చంద్రబాబు కాన్వాయ్‌పై దాడి విషయంలో గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన టీడీపీ

gov

అమరావతి పర్యటన సందర్భంగా.. టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్‌పై దాడి విషయంలో ఏపీ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. ఆ రోజు జరిగిన ఘటనను... గవర్నర్‌ భిష్వభూషణ్‌ హరిచందన్‌కు వివరించారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. గవర్నర్‌ను కలిసివారిలో అచ్చెన్నాయుడు, వర్లరామయ్య, రామానాయుడు తదితరులు ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story