అమరావతి కోసం ఉద్దండరాయునిపాలెంలో యజ్ఞం

అమరావతి కోసం ఉద్దండరాయునిపాలెంలో యజ్ఞం

homam

రాజధానిగా అమరావతి కోసం.. శ్రీపాసుపథ సంపుటీకరణ మహా కాలభైరవ యజ్ఞాన్ని నిర్వహించారు. ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశంలో.. శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి.. శాస్త్రోస్తంగా పూజా కార్యక్రమం చేపట్టారు. నేటి నుంచి ఈ నెల 26 వరకు ఈ యజ్ఞం జరుగుతుంది. అలాగే 29 గ్రామాల్లోని గ్రామ దేవతల ఆలయాల వద్ద హోమాలు నిర్వహిస్తామని శివస్వామి తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story