ఏప్రిల్ 15 నుంచి బస్సులను నడిపేందుకు సిద్ధమవుతున్న apsrtc

ఏప్రిల్ 15 నుంచి బస్సులను నడిపేందుకు సిద్ధమవుతున్న apsrtc

ఏప్రిల్ 15 నుంచి బస్సులను నడిపేందుకు విజయవాడ ఆర్టీసీ అధికారులు సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా ఏసీ బస్సులు మినహా లగ్జరీ , సూపర్ లగ్జరీ , గరుడా బస్సులకు ఆన్ లైన్ రిజర్వేషన్లు ప్రారంభించారు. లాక్ డౌన్ పొడిగిస్తే మాత్రం ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని అంటున్నారు. apsrtc నిర్ణయంతో ప్రయాణికులు ఆన్ లైన్ రిజర్వేషన్లను బుక్ చేసుకోవడం ప్రారంభించారు.

Tags

Read MoreRead Less
Next Story