ఢిల్లీలో 150కి చేరువలో కరోనా మరణాలు

ఢిల్లీలో 150కి చేరువలో కరోనా మరణాలు

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 422 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య 9755కు చేరింది. అటు, కొత్తగా 19 మరణాలు సంభవిచండంతో మృతుల సంఖ్య 148కి చేరుకుంది. ఇప్పటి వరకు 4,202 మంది కోలుకొని డిశ్చార్జ్ అవ్వాగా.. 5,405 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. అయితే, ఢిల్లీ ఆరోగ్య శాఖ తెలపిన వివరాల ప్రకారం కరోనా మరణాల్లో 77 మంది 60 ఏళ్లు పైబడిన వారని, 40 మంది 50-59 ఏళ్ల మధ్యనున్నవారని.. 31 మంది 50 ఏళ్లలోపు వారని తెలస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story