విమాన ప్రమాదంలో నేను చనిపోయా అని వస్తున్న వార్తలు అబద్ధం: నటి అయేజా ఖాన్
By - TV5 Telugu |23 May 2020 12:03 AM GMT
పాకిస్థాన్ విమాన ప్రమాదంలో తాను చనిపోలేదని.. నటి అయేజా ఖాన్ తెలియజేసింది. శుక్రవారం పాక్ లో కరాచీ వద్ద జరిగిన విమాన ప్రమాదంలో 100 చినిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంతో నటి అయేజా ఖాన్, ఆమె భర్త డానిష్ తైమూర్ కూడా చనిపోయారని సోషల్ మీడియాలో వార్తలు చక్కెర్లు కొట్టాయి. ఈ వార్త ఆమె కంట పడటంతో ఇన్ స్టాగ్రాంలో స్పందించి వివరణ ఇచ్చింది. అలాంటి వార్తలు ఎవరూ నమ్మొద్దని.. తన గురించి వస్తున్న వార్తలు ఫ్యాక్ అని ఆమె చెప్పారు. ఇలాంటి వార్తలకు చెక్ పెట్టాలని ఆమె కోరారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com