విమాన ప్రమాదంలో నేను చనిపోయా అని వస్తున్న వార్తలు అబద్ధం: నటి అయేజా ఖాన్

విమాన ప్రమాదంలో నేను చనిపోయా అని వస్తున్న వార్తలు అబద్ధం: నటి అయేజా ఖాన్

పాకిస్థాన్ విమాన ప్రమాదంలో తాను చనిపోలేదని.. నటి అయేజా ఖాన్ తెలియజేసింది. శుక్రవారం పాక్ లో కరాచీ వద్ద జరిగిన విమాన ప్రమాదంలో 100 చినిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంతో నటి అయేజా ఖాన్, ఆమె భర్త డానిష్ తైమూర్ కూడా చనిపోయారని సోషల్ మీడియాలో వార్తలు చక్కెర్లు కొట్టాయి. ఈ వార్త ఆమె కంట పడటంతో ఇన్ స్టాగ్రాంలో స్పందించి వివరణ ఇచ్చింది. అలాంటి వార్తలు ఎవరూ నమ్మొద్దని.. తన గురించి వస్తున్న వార్తలు ఫ్యాక్ అని ఆమె చెప్పారు. ఇలాంటి వార్తలకు చెక్ పెట్టాలని ఆమె కోరారు.

Tags

Read MoreRead Less
Next Story