ఏపీలో ఒక్కరోజే 99 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

ఏపీలో ఒక్కరోజే 99 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సోమవారం మరో 99 మందికి వైరస్‌ సోకింది. ఇందులో రాష్ట్రంలో ఉన్న 44 మంది, విదేశాల నుంచి వచ్చిన వారు 45 మంది ఉన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2896కు చేరింది. ఈ కేసుల్లో విదేశాల నుంచి వచ్చిన 63 మంది, ఇతర రాష్ట్రాలకు చెందినవారు 153 మంది ఉన్నారు. మొత్తం 10వేల 2వందల 40 మందికి పరీక్షలు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు 56 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story