ఇరాన్‌లో అగ్ని ప్రమాదం.. 19 మంది మ‌ృతి

ఇరాన్‌లో అగ్ని ప్రమాదం.. 19 మంది మ‌ృతి

ఇరాన్ లో ఘరో ప్రమాదం జరిగింది. దేశరాజధాని టెహ్రాన్ లో ఓ మెడికల్ క్లినిక్ లో గ్యాస్ లీకై పేలుడు సంభంవించింది. ఈ ప్రమాదంలో 19 మంచి చనిపోగా.. మరో ఆరుగురుకి తీవ్రగాయాలయ్యాయి. ఈ విషయాన్ని టెహ్రాన్ డిప్యూటీ గవర్నర్ హమీద్ రెజా తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఈ ప్రమాదం జరిగే సమయంలో క్లినిక్ లో మొత్తం 25 మంది ఉద్యోగులు ఉన్నారని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story