విశ్వనట చక్రవర్తిగా ఎస్వీఆర్ అభిమానుల గుండెల్లో ముద్ర వేసుకున్నారు: చంద్రబాబు

విశ్వనట చక్రవర్తిగా ఎస్వీఆర్ అభిమానుల గుండెల్లో ముద్ర వేసుకున్నారు: చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు ఎస్వీ రంగారావుకు నివాళులు అర్పించారు. ఈ మేరకు ఆయన ట్వీట్టర్ ద్వారా నివాళి అర్పించారు. వైవిధ్యమైన పాత్రల్లో ప్రక్షకులను అలరించి, విలక్షణమైన నటనతో విశ్వనట చక్రవర్తిగా అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న సామర్ల వెంకట రంగారావు(ఎస్వీఆర్) గారి జయంతి సందర్భంగా ఆ తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డ, యశస్వి ఎస్వీఆర్ గారి స్మృతికి నివాళులర్పిస్తున్నాను అని ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా.. ఎస్వీ రంగారావు జులై 3న 1918లో జన్మించారు. తెలుగు పరిశ్రమలో పలు పాత్రను వేసి ప్రేక్షకులను అలరించారు.

Tags

Read MoreRead Less
Next Story