మాస్టార్లూ బడికి రండి: సర్కార్ ఆర్డర్

మాస్టార్లూ బడికి రండి: సర్కార్ ఆర్డర్

ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను బడికి హాజరుకమ్మంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైమరీ, హైస్కూల్ ఉపాధ్యాయులు ప్రతి సోమ, మంగళవారాల్లో విధులకు హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశించింది. బ్రిడ్జ్ కోర్సులను రూపొందించేందుకు పాఠశాలకు రావాలని ప్రభుత్వం వెల్లడించింది. నాడు-నేడు పనులు అన్ని స్కూళ్లలో ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story