మాస్టార్లూ బడికి రండి: సర్కార్ ఆర్డర్
By - TV5 Telugu |6 July 2020 5:47 PM GMT
ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను బడికి హాజరుకమ్మంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైమరీ, హైస్కూల్ ఉపాధ్యాయులు ప్రతి సోమ, మంగళవారాల్లో విధులకు హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశించింది. బ్రిడ్జ్ కోర్సులను రూపొందించేందుకు పాఠశాలకు రావాలని ప్రభుత్వం వెల్లడించింది. నాడు-నేడు పనులు అన్ని స్కూళ్లలో ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com