జూలై 21 నుంచి అమర్‌నాథ్ యాత్ర

జూలై 21 నుంచి అమర్‌నాథ్ యాత్ర

అమర్‌నాథ్ యాత్ర ఈ నెల 21 నుంచి ప్రారంభం కానుంది. కరోనా నేపథ్యంలో 10వేల మంది యాత్రికులకు మాత్రమే ప్రభుత్వం ఇవ్వనుంది. దీంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. అయితే అమర్‌నాథ్ గుహ దగ్గరికి మాత్రం కేవలం 500 మంది యాత్రికులను మాత్రమే అనుమతిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ యాత్ర ఆగస్టు3 వరకూ కొనసాగుతోంది. 55 ఏళ్ల వయస్సు ఉన్న భక్తులకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story