కర్ణాటక మంత్రికి కరోనా పాజిటివ్

కర్ణాటక మంత్రికి కరోనా పాజిటివ్

కర్ణాటకలో కరోనా కలకలం సృష్టిస్తోంది. సామాన్యుల నుంచి సినీ, రాజకీయ ప్రముఖుల వరకు ఈ కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా క‌ర్ణాట‌క రాష్ట్ర మంత్రి సీటీ ర‌వికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. కాగా, ఆయ‌న భార్య‌, సిబ్బందికి టెస్టులు చేయగా.. వారికి నెగెటివ్‌గా వచ్చింది.

ఈ విష‌యాన్ని ఆయ‌న ట్విట్ట‌ర్‌లో ఫోస్ట్ చేశారు.

కాగా, ఇప్పటి వరకు కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా 36,216 క‌రోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story