కర్ణాటక మంత్రికి కరోనా పాజిటివ్
By - TV5 Telugu |13 July 2020 11:41 AM GMT
కర్ణాటకలో కరోనా కలకలం సృష్టిస్తోంది. సామాన్యుల నుంచి సినీ, రాజకీయ ప్రముఖుల వరకు ఈ కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా కర్ణాటక రాష్ట్ర మంత్రి సీటీ రవికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. కాగా, ఆయన భార్య, సిబ్బందికి టెస్టులు చేయగా.. వారికి నెగెటివ్గా వచ్చింది.
ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్లో ఫోస్ట్ చేశారు.
కాగా, ఇప్పటి వరకు కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా 36,216 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com