కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా నెగిటివ్
By - TV5 Telugu |14 Aug 2020 9:16 PM GMT
కేంద్రహోం మంత్రి అమిత్ షాకు కరోనా పరీక్ష చేయగా నెగిటివ్ వచ్చింది. ఆగస్టు 2న ఆయకు కరోనా సోకగా.. ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు ఆయనకు చికిత్స అందించారు. కాగా ఈ రోజు మరోసారి కరోనా పరీక్ష చేయగా.. నెగిటివ్ అని తేలింది. ఇటీవల ఆయనకు నెగిటివ్ వచ్చిందని సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరిగింది. అయితే, దీనిపై స్పందించిన హోం మంత్రిత్వ శాఖ కార్యలయం ఈ వార్తలో నిజం లేదని స్పష్టం చేసింది. కాగా.. శుక్రవారం ఆయనకు కరోనా నెగిటివ్ అని వచ్చిందని డాక్టర్లు తెలిపారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com