Chandrababu : వంటింటికే పరిమితమైన మహిళలను సొంతకాళ్లపై నిలబడేలా చంద్రబాబు చేశారు : కుప్పం ప్రజలు

Chandrababu : వంటింటికే పరిమితమైన మహిళలను సొంతకాళ్లపై నిలబడేలా చంద్రబాబు చేశారు : కుప్పం ప్రజలు
Chandrababu : వచ్చేఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబునే గెలిపిస్తామంటున్నారు కుప్పం ప్రజలు

Chandrababu : వచ్చేఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబునే గెలిపిస్తామంటున్నారు కుప్పం ప్రజలు. కుప్పంలో ఆసుపత్రులు, పాఠశాలలు, కళాశాలలు, రోడ్లు వెయించింది చంద్రబాబేనన్నారు. వంటింటింకే పరిమితమైన మహిళలను సొంత కాళ్లపై నిలబడేలా చేశారంటున్నారు కుప్పం స్థానికులు. వచ్చే ఎన్నికల్లో 40వేలకు పైగా ఓట్ల మెజార్టీతో చంద్రబాబును గెలిపిస్తామంటున్నారు. కుప్పంలో పర్యటించిన సీఎం జగన్‌ అన్ని అపద్దాలే చెప్పారంటున్న కుప్పం ప్రజలు. పూర్తి వివరాలు మాప్రతినిధి జగదీష్‌ అందిస్తారు.

Tags

Next Story