దళితులకు మద్ధతుగా గోదావరి గట్టుపై నిమ్మల రామానాయుడు నిద్ర

దళితులకు మద్ధతుగా గోదావరి గట్టుపై నిమ్మల రామానాయుడు నిద్ర
భూమి హక్కుల కోసం పోరాడుతున్న దళితులకు, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మద్దతు తెలిపారు

భూమి హక్కుల కోసం పోరాడుతున్న దళితులకు, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మద్దతు తెలిపారు. ఇరవై ఏడు దళిత పథకాలను రద్దు చేసిన దళిత వ్యతిరేకి జగన్ అంటూ విమర్శించారు నిమ్మల రామానాయుడు. దళిత బాధితులతో కలిసి యలమంచిలి మండలం చించినాడ గోదావరి ఏటిగట్టుపై నిరసనగా నిద్ర చేపట్టారు నిమ్మల.సీపీఎం నాయకులతో కలిసి దళితులకు మద్దతుగా ఆందోళన చేపట్టారు. పేద దళితుల భూములను లాక్కుంటున్న జగన్ పెత్తందారుల తరుపునా.. పేదల తరుపున ఉన్నారా, ప్రజలు ఆలోచించుకోవాలన్నారు నిమ్మల రామానాయుడు.

Tags

Read MoreRead Less
Next Story