పార్టీ మారే ప్రసక్తేలేదు: రాజాసింగ్‌

పార్టీ మారే ప్రసక్తేలేదు: రాజాసింగ్‌

తన మెంటాలిటీకి ఒక్క బీజేపీ మినహా ఏ పార్టీ సరిపోదన్నారు గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌. పార్టీ మారేది లేదని తేల్చి చెప్పారు. బీజేపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరపున గోషామహల్‌ నుంచే పోటీ చేస్తానని పేర్కొన్నారు. అయితే.. సస్పెన్షన్‌ ఎప్పుడు ఎత్తివేస్తారో తెలియదని అన్నారు.

Next Story