By - Chitralekha |13 May 2023 9:35 AM GMT
జ్యో జాన్ ముల్లూర్ అనే కళాకారుడు క్రికెటర్ల చిత్రాలను మిడ్జర్నీని ఉపయోగించి హాలీవుడ్ లోని ప్రముఖ పాత్రలుగా రూపొందించాడు. ఈ చిత్రాలలో MS ధోనీ, విరాట్ కోహ్లీ ఉన్నారు. జ్యో జాన్ ముల్లూర్ తన ఇన్స్టాగ్రామ్ బయోలో తనను తాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఔత్సాహికుడిగా అభివర్ణించుకున్నాడు. కెప్టెన్ ధోనీని స్పారోగా, విరాట్ ను రాంగ్నర్ గా తయారుచేశారు. వీటిని సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లో రిలీజ్ చేగా ప్రస్తుతం అవి నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com