గోల్కొండ బోనాలకు రూ.10 లక్షలు మంజూరు

గోల్కొండ బోనాలకు రూ.10 లక్షలు మంజూరు

గోల్కొండ బోనాల ఉత్సవాల నిర్వహణకు పది లక్షలు మంజూరు చేసామన్నారు మంత్రి తలసాని. ఈ నెల 22ని ప్రారంభం కానున్న బోనాల ఉత్సవాలపై గోల్కొండ కోటలో సమీక్షనిర్వహించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు బోనాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు తలసాని.

Next Story