శ్రీకాకుళంలో..రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు

శ్రీకాకుళంలో..రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు

శ్రీకాకుళం జిల్లాలో భానుడి ప్రతాపానికి జనం విలవిలాడుతున్నారు. జిల్లాలో రికార్డు స్థాయిలో పగటి పూట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే ఎండ తీవ్రత ఉంటుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం వేళలో ఇళ్ల నుంచి బయటికి రావడానికి జంకుతున్నారు. ఓ వైపు వేడి గాలులు, తీవ్రమైన ఉక్కపోత.. మరో వైపు కరెంటు కోతలతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

Next Story