అర్ధాంతరంగా ముగిసిన జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశం

అర్ధాంతరంగా ముగిసిన జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశం

జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. దీంతో మేయర్ తీరుపై బీజేపీ, కాంగ్రెస్‌ సభ్యులు భగ్గుమన్నారు. మేయర్‌ ఛాంబర్‌ ముందు ఆందోళనకు దిగారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. SRDP రెండో దశ, మున్సిపల్‌ కార్మికులను పర్మెంట్‌ చేయాలని.. జీహెచ్‌ఎంసీ బకాయిలను వెంటనే చెల్లించాలంటూ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు.

Next Story