కరీంనగర్‌ సిగలో మరో మణిహారం..

కరీంనగర్‌ సిగలో మరో మణిహారం..

కరీంనగర్‌ సిగలో మరో మణిహారం చేరనుంది. మానేరు నదిపై 224 కోట్లతో నిర్మించిన తీగల వంతెనను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. కార్యక్రమాల ఏర్పాట్లను మంత్రి గంగుల కమలాకర్ పర్యావేక్షిస్తున్నారు. హైదరాబాద్‌లో దుర్గం చెరువు తర్వాత రాష్ట్రంలో నిర్మించిన రెండో కేబుల్ బ్రిడ్జి ఇది. కరీంనగర్‌ నుంచి సదాశివపల్లి మీదుగా వరంగల్ ప్రధాన రోడ్డుకు కలిసేలా దీనిని నిర్మించారు.

Next Story